Home » Mobile World Congress
బార్సిలోనా : కొత్త ఫోన్ల సందడి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 25న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)2019 ఫెస్టివల్ మొదలు కానుంది. స్పెయిన్లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 25 నుంచి నాలుగురోజుల పాటు..ఫిబ్రవరి 28 వరకు కార్యక్రమం జరుగనుంది. దీంట్లో భాగం�
ఇప్పుడంతా డిజిటల్ మయం. గ్లోబల్ మొబైల్ మార్కెట్లను స్మార్ట్ ఫోన్లు శాసిస్తున్నాయి. అప్పట్లో 2 జీ నెట్ వర్క్ పోటీగా 3జీ స్మార్ట్ ఫోన్లు బ్రేక్ చేస్తే.. 4జీ స్మార్ట్ ఫోన్లు బిలియన్ల మార్కెట్ మార్క్ దాటేశాయి.