Home » Modi cabinet
ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు?
టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తుండగా.. మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే చాన్స్ కనిపిస్తోంది.
లధాఖ్ లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 15 ఆగస్టు 2020న ఎర్రకోట నుంచి ప్రకటించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ దిశలో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించ�
G Kishan Reddy : ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన సిబ్బంది అంటోంది.
మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించింది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుండగా ఎట్టకేలకు ఆ ప్రాంతానికి ఓ బహుమతి దక్కనుంది. లడఖ్లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గ
తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు.
మోదీ కేబినెట్లో కొత్తగా 22 మందికి చోటు