Home » Modi Security Breach
భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ధర్మాసనం..విచారణను సోమవారానికి వాయిదా వేసింది
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్కు భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది.