Home » Modi Visit kashi
కార్మికులపై ప్రధాని పూలవర్షం కురిపించి..వారితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో...ఆలయంలో పని చేసే సిబ్బంది చెప్పులు లేకుండా..చలిలోనే..విధులను నిర్వహిస్తున్నారని...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే...ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ �