Modi

    లాక్‌డౌన్‌పై మోడీ కీలక నిర్ణయం రేపే..

    April 10, 2020 / 05:24 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్నారు. కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన మోడీ.. పొడిగింపుపై ఆలోచించాలని సూచించారు. మరోసారి వారందరిని కలిసి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మంగళవారం�

    ఈ మేలు మరువం…భారత్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

    April 9, 2020 / 05:57 AM IST

    భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక

    ఆర్థం చేసుకోండి…సోనియాజీ ఆ సూచన ఉపసంహరించుకోండి

    April 8, 2020 / 03:42 PM IST

    కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం,ప్ర�

    పేద కుటుంబాల దత్తతే నాకు ఇచ్చే నిజమైన గౌరవం…వైరల్ పోస్ట్ పై స్పందించిన మోడీ

    April 8, 2020 / 12:58 PM IST

    భారత్‌లో కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి గౌరవార్థంగా ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5గంటల సమయంలో  దేశ ప్రజలంతా  తమ తమ ఇళ్లల్లోని బాల్కనీల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు నిల్చుని సంఘీభావాన్ని ప్రకటించాలని,మోడీకి సెల్యూట్

    మోడీ గ్రేట్,చాలా మంచోడు…స్వరం మార్చిన ట్రంప్

    April 8, 2020 / 09:04 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప

    ఎలా ముందుకెళ్దాం…పార్లమెంటరీపక్ష నాయకులతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్

    April 8, 2020 / 06:40 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం

    లాక్ డౌన్ కు ప్రజలు ఎదురు తిరుగుతారు, కేంద్రానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక

    April 6, 2020 / 03:01 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా

    ఐక్యత చాటిన భారత్ : దీపం వెలిగించిన మోడీ

    April 5, 2020 / 04:19 PM IST

    కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వె�

    సోనియా గాంధీ,మాజీ ప్రధానులకు ఫోన్ చేసిన మోడీ

    April 5, 2020 / 01:59 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, HD దేవేగౌడ

    కరోనా చీకట్లు తొలగి…వెలిగిపోతున్న భారత్

    April 5, 2020 / 01:28 PM IST

    కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్�

10TV Telugu News