Home » Modi
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చాలా విషయాల్లో తాను విభేధిస్తానని,కానీ ఫైట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని,లాక్ డౌన్ అనేది ఓ పాస్ బటన్ లాంటిదని రాహు
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇవాళ(ఏప్రిల్-16,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా పూర్తిస్థాయిలో పలు రంగాలు పనిచేయకపోవడం వల్ల ప్రస�
32 కోట్లకు మందికి పైగా సరిపడా నిధులను మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇస్తామని హామీ ఇచ్చిన వాటిని విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 21రోజుల పాటు పేద ప్రజల పడిన ఆర్థిక భారం
ఆర్థిక సాయం అందించకుండా పొగడ్తలు మాకవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిన మోడీని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. క్లిష
లాక్డౌన్ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథ చక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో లాక్డౌన్ గడువు ముగుస్తున్నందున దేశాన్ని రెడ్జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్�
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 2.0 దిశగా భారత్ ముందుకెళ్తుంది. లాక్ డౌన్ యొక్క తదుపరి దశకు భారత్ ఎలా ముందుకు వెళ్ళుంది అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. రేపు మోడీ ప్రకటన గత నెలలో ప్రధాని ప్రకటించిన 21రోజుల దేశవ్యాప్త లాక�
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించేదిశగా భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)మాట్లాడుతూ…రెండో విడత లాక్ డౌన్ లో వైరస్ ప్రాసారాన్ని మాత్రమే పరిణలోకి తీసుకోకూడదని,ప్రజల జీవ�
కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన వ్యాధికి మందులు లేకపోవడంతో అందరిలో భయం నెలకొంటోంది. కొన్ని దేశాల్ల�
లాక్డౌన్పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. �