Home » Modi
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు
సోషల్ మీడియాలో భారత ప్రధాని మోడీ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని ప్రముఖ సోషల్ మీడియా సైట్లలో మోడీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వివిధ అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ట�
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్షాపై,భారత ప్రధాన నాయకత�
దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి అంశంపై మాట్లాడే ప్రధాని మోడీ, దురదృష్టవశాత్తు మహిళల భద్రత అంశంపై మాట్లాడడం లేదన్నారు. ఉత్పత్తి
కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశా�
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్రజాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్ర
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.
ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం
ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు