Modi

    రామమందిరం నిర్మించాలని సుప్రీం చెప్పింది..కొత్త అధ్యాయం మొదలైందన్న మోడీ

    November 9, 2019 / 12:50 PM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. చరిత్రాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దశ�

    కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించిన మోడీ..ఇమ్రాన్ కు థ్యాంక్స్

    November 9, 2019 / 09:15 AM IST

    సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�

    పంజాబ్‌లో మోడీ : గురుద్వారాలో ప్రార్థనలు

    November 9, 2019 / 05:56 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రానికి చేరుకున్నారు. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం పంజాబ్ చేరుకున్న మోడీకి పంజాబ్ గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి �

    వెనక్కి తగ్గే ప్రశక్తే లేదు…మహా సీఎం సీటు శివసేనదే

    November 8, 2019 / 12:05 PM IST

    శివసేనతో 50:50ఫార్ములా ఒప్పందం జరగలేదని ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. 50:50 ఫార్ములా గురించి చర్చ జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ లేరని శివసేన నాయకుడు సంజయ్ రౌ

    మాట మార్చిన పాక్..భారత యాత్రికులు డబ్బులివ్వాల్సిందే

    November 8, 2019 / 11:10 AM IST

    కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్‌ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 �

    RCEP కూటమికి బైబై చెప్పిన భారత్..మనస్సాక్షి ఒప్పుకోలేదన్న మోడీ

    November 4, 2019 / 02:16 PM IST

    ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)ఒప్పందంలో చేరకూడదని భారత్ నిర్ణయించింది. భారత్‌ మినహా మిగిలిన 15 ఆసియా, పసిఫిక్‌ దేశాలు ఆ భాగస్వామ్య కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు సమీపంలోని నాంతాబురిలో స

    అమెరికా లెగ్ పీస్ లకు మోడీ గ్రీన్ సిగ్నల్

    November 3, 2019 / 04:53 AM IST

    అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.

    బీజేపీ కొత్త ఎత్తుగడ : ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

    November 2, 2019 / 01:56 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు

    జర్మనీ ఛాన్సలర్ కు రాష్ట్రపతి భవన్ లో గ్రాండ్ వెల్ కమ్

    November 1, 2019 / 04:11 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�

    భారత్‌లో 2024కల్లా 100 ఎయిర్‌పోర్టులు

    October 30, 2019 / 02:01 PM IST

    భారత ప్రభుత్వం మరో 100 ఎయిర్ పోర్టులు ప్రారంభించనుంది. ఆసియాలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు 2024 నాటికల్లా ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంది. పట్టణాలు, గ్రామాల నుంచి దాదాపు వెయ్యి రూట్లను అనుసంధానం చేస్తూ వీటి నిర్మాణం చేయనున్న�

10TV Telugu News