Modi

    మోడీ, అమిత్ షా లే ఈ దేశానికి కరెక్ట్

    December 3, 2019 / 12:22 PM IST

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే

    మోడీ కలిసి పనిచేద్దామన్నారు.. రాష్ట్రపతి పదవి ఇస్తాననలేదు: శరద్ పవార్

    December 3, 2019 / 02:42 AM IST

    నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ తనతో కలసి పనిచేద్దామని ప్రధానే తనను కోరినట్లు అన్నారు. రాష్ట్రపతి పదవి ఇస్తాననడంలో ఎటువంటి వాస్తవం లేదని కొట్టేపారేశారు. సోమవారం ఓ మరాఠీ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవంబరు నెలలో ప్ర�

    జగన్‌కు ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదు.. ప్రధానికి లేఖ రాస్తా: పవన్ కళ్యాణ్

    December 2, 2019 / 12:56 AM IST

    ‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే ధైర్యం వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ, �

    మోడీ,అమిత్ షా లు కూడా వలసవాదులే….కాంగ్రెస్

    December 1, 2019 / 02:39 PM IST

    దేశమంతా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హో�

    ఎన్సీపీ, బీజేడీలపై పొగడ్తలు కురిపించిన మోడీ

    November 18, 2019 / 12:59 PM IST

    పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్‌లోకి దూసుకెళ్లనప్పటికీ..

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..వేడి పుట్టిస్తాయా

    November 18, 2019 / 12:10 AM IST

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన�

    ముగిసిన ఓట్ల లెక్కింపు: ఓడిన అధికార పార్టీ.. మోడీ అభినందనలు

    November 17, 2019 / 11:52 AM IST

    శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాసపై గోటబాయ రాజపక్సే విజయం సాధించారు. శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సేను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానిక�

    భారత్ ఉదార ఆర్థిక వ్యవస్థ…ఉగ్రవాదంతో 1ట్రిలియన్ డాలర్ల నష్టం

    November 15, 2019 / 01:42 AM IST

    ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్‌లోపెట్టుబడులు పెట�

    నెహ్రూకు నాయకుల ఘన నివాళులు

    November 14, 2019 / 04:16 AM IST

    దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయక

    ఎన్నికల సంస్కర్త…మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కన్నుమూత

    November 11, 2019 / 01:50 AM IST

    మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్,ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్(86) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(నవంబర్-10,2019)రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. తన పదవి కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన కీల�

10TV Telugu News