modinagar

    చంటిబిడ్డను ఒడిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్న IAS అధికారిణి

    October 13, 2020 / 12:12 PM IST

    up ias officer : రోజుల పసిబిడ్డను ఎత్తుకుని డ్యూటీకి వచ్చిన ఓ ఐఏఎస్ అధికారిణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాన్పు తరువాత ఆరు నెలల పాటు సెలవులు ఉన్నాసరే..ఉద్యోగ బాధ్యతే ముఖ్యమనికుని పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్న ఆ ఐఎస్ఎస్ అధికారిణి ‘‘�

    క్రాకర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

    July 6, 2020 / 06:22 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లోని బఖర్వా గ్రామంలో ఓ క్రాకర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(5 జులై 2020) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మంటలకు కారణం తెలియరాలేదు, కాని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు.

10TV Telugu News