Mohali-Chandigarh border

    Punjab: పంజాబ్‭లో బీభత్సం.. పోలీసుల మీదకు కత్తులు దూసిన నిరసనకారులు

    February 9, 2023 / 11:01 AM IST

    తొలుత పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేశారట. ఆ తర్వాతే పోలీసులు వారిపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ప్రవీర్ రంజన్ అన్నారు. ఇక కొందరైతే బారికేడ్‌లను దాటడానికి కత్తులు దూసారని, మరికొందరు గుర్రాలను కూడా ఉపయోగించారని ఆరోపించారు. ఇందుల�

10TV Telugu News