Home » Mohali Test
రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. శ్రీలకం తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 578/8 డిక్లేర్డ్ చేసింది.
విరాట్ కోహ్లీకి దాదాపు 2019 నవంబరు నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు. చూస్తుంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఔట్ ఆఫ్ ఫామ్ గానే కనిపిస్తున్నాడు. ఇక మొహాలీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్..