Home » Mohan Reddy
ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా సరే…అందరికీ అందించే విధంగా ఈ పథకం (జగనన్న వసతి దీవెన) ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. మంచి చదువులు చెప్పించడంతో పాటు..చదువుకొనే పరిస్థితులను కల్పించడం వసతి దీవెన పథకం యొక్క ఉద్దేశ్యమన్నారు. డిగ్రీ, పీజీ చ