Mohan Reddy

    జగనన్న వసతి దీవెన : పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే – సీఎం జగన్

    February 24, 2020 / 11:18 AM IST

    ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా సరే…అందరికీ అందించే విధంగా ఈ పథకం (జగనన్న వసతి దీవెన) ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. మంచి చదువులు చెప్పించడంతో పాటు..చదువుకొనే పరిస్థితులను కల్పించడం వసతి దీవెన పథకం యొక్క ఉద్దేశ్యమన్నారు. డిగ్రీ, పీజీ చ

10TV Telugu News