Home » Mohsin Khan
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఐపీఎల్2023లో భాగంగా లక్నోలో మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మొహ్సిన్ ఖాన్ ఆఖరి ఓవర్ను అద్భుతంగా వేసి లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు హీరోగా మారాడు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీని చిత్తు చేసింది లక్నో. తద్వారా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్ లో పంజాబ్ పై గెలిచి తన ఖాతాలో మరో విజయం వేసుకుంది లక్నో. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి..