Home » Moinabad Farm House Case
మొయినాబాద్ ఫామ్హౌస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది..నిందితులు ఓ కేసులో విడుదల,మరోకేసులో అరెస్ట్ చేశారు పోలీసులు.
లిక్కర్ స్కాం కంటే... ఫామ్హౌజ్ డీల్ పెద్ద స్కామ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ,న్యాయవాది ప్రతాప్ గౌడ్కు సిట్ నోటీసులు జారీ చేసింది.
మొయినాబాద్ టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాల కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
లంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పెను సంచలనం కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందని నమోదైన కేసు విషయం మరో కీలక మలుపు తీసుకుంది. ఈకేసు దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు హైదరాబాద్ స�
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. నిందితులను రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.