Home » Moinabad Farmhouse case
ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితుల తరఫున బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాజా �
ఫామ్హౌజ్ కేసు నిందితులు రిలీజ్.. మరో కేసులో అరెస్ట్.!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో జైలులో ఉన్న ఇద్దరు నిందితులకు ఇవాళ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఏ1 రామచంద్ర భారతితో పాటు �
ఫామ్హౌస్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు 41(A) CRPC నోటీసులు ఇవ్వాలని, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస�
టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
తుషార్ మెహతా.. తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తుషార్ మెహతా ఒకప్పుడు గవర్నర్ తమిళిసైకి ఏడీసీగా పని చేయడమే.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఈ కే�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు వెళ్లింది. తమను అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ నిందుతులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.