Home » Moinabad Farmhouse incident
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ కుట్ర పన్నింది అని..హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా? మీరు కూలుస్తానని కుట్రలు చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? తగిన బుద్ధి చెప్పి తీరుతాను..అంటూ మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై బీజేపీపై సీఎం క�
అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. భక్తుల మనోభావాలని దెబ్బతీశారు..యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి అంటూ బండిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.