Home » moneylender
సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి లో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్త�