నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.
పాతకాలంలో ఒక సామెత ఉంది. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని... కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి మనుషుల నుంచి కోతులకు పాకింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైర
మనుషులకు, జంతువులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఆప్యాయతలను చూపించే విషయంలో జంతువులు, మనుషులు దగ్గరి పోలికను కలిగి ఉంటారు. ముఖ్యంగా కోతి విషయానికి వస్తే ఇక అచ్చం మనుషులు మాదిరిగానే ఉంటాయి. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ ..
కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు.
కోతి చేష్టలని మన పెద్దలు ఊరికే అనలే. ఉన్న చోట ఉండవు.. ఎక్కడ ఉన్నా చిందర వందర గందరగోళమే సృష్టిస్తాయి.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి.
robbing people by using monkeys : దోపిడీలు చేయటంలో కేటుగాళ్లు ఆరితేరిపోయారు.దోపిడీలు చేయటంలో కొత్త రకం యోచన చేశారు ఇద్దరు యువకులు దాని కోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. దాని కోసం కోతుల్ని ఉపయోగించారు. అడవుల్లో ఉండే కోతుల్ని పట్టుకుని జనావాసాల్లోకి తీసుకొచ్చి