Moosapet Rajiv Nagar

    4 రోజుల్లో తెలంగాణలో 203 మంది మిస్సింగ్

    October 29, 2020 / 08:31 PM IST

    203 people missing in Telangana with in 4 days : తెలంగాణలో రోజురోజుకీ మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. 4 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 203 మంది అదృశ్యమయ్యారు. గత 8 నెలల్లో 1282 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్�

10TV Telugu News