Home » moradabad
not wearing helmet : హెల్మెట్ పెట్టుకోలేదని ఓ సిక్కు వ్యక్తికి రూ. 500 challaned కట్టాలంటూ ఫొటో పంపించారు. ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఆలీఘర్ లో కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదని ఈ చలాన్ జారీ చేసిన కొద్ది రోజులకే మొరదాబాద్ లో మరో ఘటన వెల
కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న డాక్టర్లు,పోలీసులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, కరోనా పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందిపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. బుధవారం య�
భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్లో సంఘ్ పరివార్ కార్య�
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృత�
బహిరంగ ప్రదేశాల్లో ‘పొగ త్రాగరాదు’ అనే బోర్డులు చూస్తుంటాం. బస్టాపులు..సినిమాహాల్స్,స్కూల్స్ లలో పొగ త్రాగకూడదు. కానీ ఓ రాజకీయ నేత ఏకంగా హాస్పిటల్ లో పొగతాగి ఘటన వివాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్
యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో కొదిరోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జయమ అయ్యింది. ఒక్కో
తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �