Home » Morbi bridge collapse case
గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పిల్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించాలే ఆదేశించాలని..పాత వం�