more than 50%

    ఉపశమనం కలిగించే విషయం: కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువ

    June 22, 2020 / 03:33 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ కొత్త కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. లేటెస్ట్‌గా కరోనా సోకిన రోగుల సంఖ్య దేశంలో నాలుగు లక్షలు దాటింది. అయితే, ఈ రోగులలో సగానికి పైగా పూర్తిగా కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 లక్షల మందికి పైగా కరో

10TV Telugu News