more trains

    అన్ లాక్ 4.0 : మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం కసరత్తు

    September 1, 2020 / 05:48 PM IST

    ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాబోయే రోజుల్లో మ�

10TV Telugu News