Home » more voting
రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటర్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 58.49 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019 నాటికి 68.1 శాతానికి పెరిగింది