Home » morena
కుటుంబలవారు గొడవపడుతున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు తుపాకులు తీసి కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళలు సహా ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ వివాదంలో తొలుత కర్రలతో దాడి చేసుకున్నారని, అనంతరం ఒక వర్గం వారు తుపాకులు తీసి కాల్పులు జరిపి�
తలకు గాయమై రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు కండోమ్ ప్యాకెట్తో డ్రెస్సింగ్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికారులు స్పందించారు.
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ బేతంపూర్ సమీపంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెను ఢీకొంది. దీంతో ఒంటె శరీరం ముక్కలుముక్కలైంది.
సభ్యసమాజం తలదించుకునే దారుణం ఇది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే
ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి �
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి 1500మందికి భోజనాలు పెట్టించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబసభ్యులు 11మందికి కరోనా సోకింది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా మారింది. విందుకు హాజర�