Home » mother and two children
రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంకు చెందిన నాగరాజు, సాయికి ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి భాను, పృథ్వీరాజ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
పెద్దపల్లి జిల్లాలో పండుగ రోజు విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి బలవన్మరానికి పాల్పడ్డారు.