-
Home » mourn
mourn
Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం
సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
చిన జియర్ స్వామిజీకి సీఎం జగన్, వెంకయ్య పరామర్శ
Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపం తెలియచేశారు. స్వామికి ఫోన్ చేసిన ఆయన త�
భయంకరమైన వార్త : కోబ్ బ్రియాంట్ మృతిపై పలువురు సంతాపం
కాలిఫోర్నియాలోని హెలికాప్టర్ ప్రమాదంలో బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయంట్తో పాటు మరికొంతమంది మరణించారని తెలిసింది..ఇది ఎంతో భయంకరమైన వార్త అంటూ అమెరికాలో అధ్యక్షులు ట్రంప్, మాజీ అధ్యక్షులు ఒబామా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఓ లెజెండ�
అరుణ్ జైట్లీ మృతిపై కేసీఆర్, జగన్ సంతాపం
కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. కొద్దికాలంగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అరు