MOVEMENT

    Farmers’ Protest: ఢిల్లీ సరిహద్దుల్లో నేటితో ముగియనున్న రైతు ఉద్యమం!

    December 9, 2021 / 07:56 AM IST

    కేంద్రప్రభుత్వ రెండో ప్రతిపాదనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, దీంతో గత 15 నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనను విరమించుకోవాలని నిర్ణయించాయి రైతు సంఘాలు.

    కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటాం : మంత్రి కేటీఆర్

    March 10, 2021 / 02:04 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.

    రైతుల ఉద్యమం, 100వ రోజు

    March 6, 2021 / 06:23 AM IST

    Farmer Leaders Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..రైతన్నలు చేస్తున్న ఉద్యమం 100వ రోజుకు చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గతేడాది నవంబర్‌

    భారత్‍పై పాకిస్తాన్ భారీ కుట్ర, ఎల్‌వోసీ వెంట చైనాకు మద్దతుగా 20వేల మంది సైనికులు మోహరింపు

    July 2, 2020 / 08:29 AM IST

    భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�

    గ్రీన్ ఛాలెంజ్‌ : మొక్కలు నాటిన ‘మై హోమ్ గ్రూప్’ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు 

    November 7, 2019 / 05:13 AM IST

    దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఒక ఉద్యమంగా మారింది ఈ గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమం. పచ్చదనం పెంపొందించటమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్ర�

    జపాన్ లో‘కూటూ’ఉద్యమం: మహిళలపై కొత్తరకం వేధింపులు

    March 26, 2019 / 08:37 AM IST

    టోక్యో : భారత్ లో లైంగిక వేధింపులకు గురైన మహిళలంతా ‘మీటూ‘ ఉద్యమం ద్వారా గళమెత్తారు. ఈ వేధింపులకు పరిష్కారం దొరకకపోయినా..తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు మహిళలు. దీంతో బడా బడా వ్యక్తుల గుట్టు బైటపడింది. పెద్ద మనుషులుగా చెలామణి అయిన కొందర

    నాలుగుసార్లు MLA..రెండుసార్లు మంత్రి…సొంత ఇళ్లు లేదు

    March 17, 2019 / 12:48 PM IST

    నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయ�

10TV Telugu News