Home » moving train
యువకులు మోటార్సైకిల్ను సరస్సులో పార్క్ చేసి.. దాని ద్వారా ప్రయాణిస్తున్న రైలుపై నీటిని చిమ్మడం పట్ల రైలులోని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కరొన మహమ్మారి వేళ సినీ నటుడు సోనూ సూద్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫులో విలన్ పాత్రలు ఎక్కువగా చేసే సోనూ.. ఈ దెబ్బతో రియల్ హీరో అయ్యారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా అప్పటి నుంచి
జవానుకు, టీటీఈకి మధ్య జరిగిన వాగ్వాదంలో జవాన్ను రైలు లోంచి బయటకు తోసేశాడు టీటీఈ. ఈ ఘటనలో జవాన్ రైలు కింద పడి కాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
షైక్తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశా
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో దారుణం జరిగింది. నడుస్తున్న రైళ్లో నుంచి ఒక ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు బయటకు తోసేశాడు. ఈ ఘటన తారాపీత్ రోడ్-రాంపూర్హట్ రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది.
రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ (12591) రైలులో రవి యాదవ్ (26) తన సోదరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. జిరోలీ గ్రామానికి చేరుకోగానే పాంట్రీ సిబ్బందితో గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న సమయంలో పాన్ మసాలా తింటున్నాడని ప్రశ్నించాడు.
ఫ్యాక్టరీ నుంచి తిరిగొస్తుండగా రైలు పట్టాల మీద పడిపోయిన చిన్నారిని కాపాడేందుకు ఆ వ్యక్తి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వృత్తి రీత్యా కార్పెంటర్ అయిన మెహబూబ్ ఫిబ్రవరి 5 సాయంత్రం
పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. కదులుతున్న రైల్లో నుంచి మహిళలు కిందికి దూకారు.
యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.