Home » moving train
మహారాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ నేవీ కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలికపై, ఓ ఆర్మీ ఉద్యోగి నడుస్తున్న రైలులో అత్యాచారం చేశాడు. బాలిక ప్రతిఘటించే సరికి ఆమెను కదిలే రైలులోంచి బయటకు విసిరేశాడు. రైలు గమ్య స్ధానం చేరేలోపు నిందితుడిని �
ట్రైన్లో నిద్రపోయిన ఓ మహిళ.. గమ్యస్థానం చేరే సమయంలో మెళకువ రాలేదు. దీంతో ట్రైన్ కదిలే సమయానికి ఆమె నిద్రలేచింది. ఆ కంగారులో ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో అదుపుతప్పి ట్రైన్ కింద పడబోయింది.
Railway Protection Force : కదులుతున్న రైలు ఎక్కబోయి ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. తాజాగా…ఓ దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కబోయి..దాదాపు చావు అంచుకు పోయాడు. ఓ రైల్వే పోలీసు అతని ప్రాణాలు కాపాడాడు. దీనికి స
కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.