moving

    110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలింపు : ఇద్దరు అరెస్టు

    October 26, 2019 / 03:53 PM IST

    రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నా

    ముందుకొస్తుందట : చెన్నైకి సముద్ర ముప్పు

    April 22, 2019 / 05:51 AM IST

    తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.

    నో టెన్షన్ : యధావిధిగా తిరుగుతున్న మెట్రో ట్రైన్స్

    April 20, 2019 / 04:15 AM IST

    హైదరాబాద్ లో మెట్రో ట్రైన్స్ యధావిధిగా తిరుగుతున్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైళ్ల సేవలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 20, 2019) ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో సాంకేతిక లోపంతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వ�

10TV Telugu News