Home » MP Garikapati Mohan rao
టీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్ రావు.. ఇప్పుడు అంతా తారుమారైంది. సభ ఏదైనా, కార్యక్రమం ఏమైనా ప్లానింగ్కు పెట్టింది పేరు ఆయన. జనాలను తరలించడంలో, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటుచేయడంలో ఆయన స్టైలే సప�
మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం
బీజేపీ అంటే ఓ జాతీయ పార్టీ… క్రమశిక్షణకు మారుపేరులా చెప్పుకొనే పార్టీ. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాయకులు అంతా కట్టుబడి ఉంటారనే భావన కూడా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లాగే బీజే�