Home » mp kavitha
బయ్యారం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసి 1800 కిలోమీటర్ల దూరంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం ఇదే విషయాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డికి పదవీ విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. త్వరలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో ఈ చర్చ రాజకీయ వర్గాలలో ప్రధానంగా కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరిగా ఉన్న సురేశ్రెడ్డి 2
నిజామాబాద్ లోక్సభ ఎన్నిక రికార్డు సృష్టించనుంది. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించి.. ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇందూరు ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ సామాగ్రి పంపిణీకి పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన అధికారులు̷
ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. నిజామాబాద్లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్ ప
నిజామాబాద్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించే ప్రత్యామ్నాయాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఇందుకోసం Bell M -3 యాంత్రాలను పరిశీలించింది. ఇందులో ఒకేసారి 383 మంది అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నిజామాబాద్ లోక్సభ పరిధ�
నిజామాబాద్ ఎన్నికల సంఘం అధికారులకు లోక్ఎ సభ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో… బ్యాలెట్ పద్ధతినే ఎన్నిక జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నోటాతో కలిపి… 16 మంది
లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు మార్చి 25వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీనితో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇదిలా ఉంటే రైతులు కూడా క్యూ కట్టారు నామినేషన్లు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది.
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది.
తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు శ్రేష్ట్ సంసద్ అవార్డు లభించిందని ఎంపీ కవిత అన్నారు.