Home » MP Laxman
కొందరు నేతలు పార్టీని వీడుతున్నంత మాత్రాన బీజేపీకి వచ్చేనష్టం ఏమీలేదని, ప్రజలు, ప్రజల ఓట్లు మాతో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
నీతి ఆయోగ్, పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరుకాని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని లక్ష్మణ్ అన్నారు.