mp Mohan Kundaria

    పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురికి భారత పౌరసత్వం

    December 22, 2019 / 08:09 AM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్‌ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. 

10TV Telugu News