-
Home » MP Mysuru Reddy
MP Mysuru Reddy
EXCLUSIVE:జీఎన్ రావు కమిటీపై మైసూరా : జగన్ నిర్ణయాలే నివేదికలో ఉంటాయి..వారికి సొంత ఆలోచనలుండవ్
December 25, 2019 / 09:13 AM IST
ఏపీకి త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప �