Home » MP Raghurama Krishnam Raju
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
టీడీపీ ఆయనకు ఎక్కడో చోట అవకాశం కల్పించాలని.. చంద్రబాబు ఆయనకు ఏం హామీయిచ్చారో తనకు తెలియదన్నారు భూపతిరాజు శ్రీనివాసవర్మ.
ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుచరులు నేరుగా పోలీస్ నే కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని వెళ్లారు. ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడే ఉంది.
ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లినట్లు, తన ఇంట్లో ఉన్నారన్న వార్తలను కొట్టిపారేశారు వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు. పవన్ను తాను కలవలేదు..మాట్లాడలేదు..పవన్ అంటే ఎంతో ఇష్టం. చిరంజీవి ఫ్యామిలీ అంటే ఇష్టం. పవన్..తాను ఒకరినొకరు గౌరవ�
సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.