Home » Muchinthal
ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మ.1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Statue of Equality: అమోఘం.. అద్భుతం.. అద్వితీయం.. కమనీయం.. ముచ్చింతల్ మహాక్షేత్రంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు గురించి ప్రజలు అనుకుంటున్న మాటలివి.
విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.