Muduchintalapalli

    ధరణి సేవలు స్టార్ట్

    November 2, 2020 / 02:24 PM IST

    Dharani services starting : తెలంగాణ వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను సీఎస్‌ సోమేష్ కుమార్ 2020, అక్టోబర్ 02వ తేదీ సోమవారం ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను అధికారులకు వివరించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ

    ధరణి.. దేశంలోనే ట్రెండ్ సెట్టర్ – సీఎం కేసీఆర్

    October 29, 2020 / 01:25 PM IST

    CM KCR To Address On Dharani Portal : ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్ అన్నారు సీఎం కేసీఆర్. భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండాలని, భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని తాను 5 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువార

    ధరణి పోర్టల్ ప్రారంభం, అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం

    October 29, 2020 / 01:10 PM IST

    Dharani Portal Launch At Muduchintalapalli Village : తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ను సీఎం క

    ధరణితో ఎన్నో లాభాలు, ఆ సమస్యలకు చెక్

    October 29, 2020 / 10:18 AM IST

    Many benefits with Telangana Dharani Portal : ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు..అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం

    దత్తత గ్రామంలో ధరణి, మూడు చింతలపల్లిలో మరో చారిత్రక ఘట్టం

    October 29, 2020 / 08:09 AM IST

    CM KCR To Address On Dharani Portal : సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామం…మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌..ఈ గ్రామం నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంట�

    ముహూర్తం ఖరారు…ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం

    October 29, 2020 / 07:09 AM IST

    Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివ‌రాల సేక‌ర‌ణ క్లైమాక్స్‌కు చేరింది. న‌మోదు ప్రక్రియ‌ పూర్తి చేసిన ప్రభుత్వం..ధ‌ర‌ణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవ‌లను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి �

10TV Telugu News