Home » muhurtham
శ్రావణ మాసం మొదలయ్యింది. పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు...ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి.
కోవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలంతా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవటంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన పెళ్ళిళ్లు వచ్చే నెల రోజుల్లో జరగబోతున్నాయి.
ఇంకెన్నీ రోజులు ఉండాలి..పెళ్లి చేసుకోకుండా..ముహుర్తాలు వెళ్లిపోతున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు..తమ వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెలెంట్ గా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి.
హైదరాబాద్ : ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. జాతకాలు, సెంటి మెంట్లు ఫాలో అయ్యే రాజకీయ నాయకులు ఎన్నికల్లో నామినేషన్ వేయటం మొదలు ప్రచారం కూడా వారి, వారి, సిధ్ధాంతులు చెప్పిన ప్రకారం ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఎన్నికలు ఎంద
తొలివిడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.