Home » Mukesh Ambani
టెలికాం రంగంలో అత్యధికమంది యూజర్లతో ప్రథమ స్థానంలో ఉన్న జియో.. యూజర్ల సంఖ్య మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది. గ్రామీణ భారతం లక్ష్యంగా గూగుల్తో కలిసి
మన భారతీయ సెలబ్రిటీల్లో హార్దిక్ పాండ్యా నుంచి ముఖేశ్ అంబానీ వరకు ఎవరెవరూ లగ్జరీ మెర్సిడిస్ జీవాగన్ జీ 63 ఎఎంజీ SUV కార్లను వాడుతున్నారో ఓసారి చూద్దాం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ "అంబ్రి(Ambri)"లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే 30 సంవత్సరాల్లో వచ్చే ఆర్థిక సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇండియాలో సంపద సృష్టి పేదవారి నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047కల్లా అమెరికా, చైనాలతో సమానంగా భారత్ ధనిక దేశ�
ముఖేశ్ అంబానీ ఆంటిలియా భవనం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాల్లో ఇదొకటి. అంబానీ ఫ్యామిలీ లైఫ్ స్టయిల్ ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అంబానీల కోసం భూలోక స్వర్గాన్ని నిర్మించినట్టుగా ఉంటాయి.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఆస్తుల విషయంలోనే కాదు. ఆయన దక్కించుకున్న విలువైన వస్తువుల్లోనూ స్పెషల్ మార్క్ కనిపిస్తుంటుంది. మసారెటీ లెవంటె లేదా బెంట్లీ బెంటాయగా వంటి...
ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ.. మరో బడా బిజినెస్ కు ప్రణాళికలు రెడీ చేశారు. సోలార్ పవర్లో టాటా, అదానీ లాంటి వాళ్లను దాటుకుని వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా టీడీపీ హయాంలో ఈ భూములను రిలయన్స్ కు కేటాయించారు అధికారులు.
రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)...
వచ్చే వారమే రిలయన్స్ నుంచి చౌకైన జియో కొత్త 5G ఫోన్ రాబోతోంది. ప్రస్తుత జియో 4జీ స్మార్ట్ ఫోన్ల కంటే సరికొత్త ఫీచర్లతో జియో 5G ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుంది. దీని ధర మార్కెట్లో రూ.5వేల లోపే ఉండొచ్చునని అంచనా.