Home » Mukesh Ambani
ఆసియాలో ధనవంతుడు..ముకేశ్ అంబానీ గత సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదంట. కరోనా నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివ�
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్
ముఖేశ్ అంబానీ దేశంలోనే అత్యంత ధనిక వ్యక్తి ల్యావిష్ లైఫ్ స్టైల్ గురించి ఏం విన్నా ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో హైప్రొఫైల్ ఉన్న అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ క్యాటగిరీ ..
Indias Richest Billionaires : భారత్ లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 102 మంది కుబేరులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 142కి పెరిగింది. అంతేకాదు వారి సంపద డబుల్ అయ్యింది. 596 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ వ్యక్తుల దగ్గర కళ్లు బైర్లు కమ్మేంత సంపద ఉంది. ఒక్కొక్కరు భారీగానే డబ్బున�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టైన సచిన్ వాజే గురించి.. తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు ఉండగా వారు స్వతహాగా డ్రైవింగ్ చేయడంతో పాటు వారికి కార్లంటే అమితమైన ప్రేమ.. వీరి దగ్గర ప్రపంచంలోనే టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్న రోల్స్ రాయిస్, బెంట్లీ, టెస్లా, మసెరటి లెవాంటే వంటి కంపెనీల కార్లు ఉండగా.. ముఖే
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను ఉంచడానికి కారణమైన ఫోన్ను తిహార్ జైలు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ను తీహార్ జైలులోని బ్యారక్ నంబర్ 8 లో ఉంచిన భారతీయ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది తెహసీన్ అక్తర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్�
Mukesh Ambani: అంబానీ ఇంట్లో ఆల్రెడీ బోలెడన్నీ లగ్జరీ వెహికల్స్ ఉన్నా.. గత నెలలో మరో కొత్త గెస్ట్ వచ్చింది. ఈ జియో గ్యారేజిలో సూపర్ స్పోర్ట్స్ కార్ అడుగుపెట్టేసింది. లేటెస్ట్ ఎడిషన్ Ferrari SF90 Stradaleను ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఫె
అంబానీ బెదిరింపు లేఖ కేసులో కొత్త ట్విస్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్దాలు ఉన్న స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరాన్(mansukh hiran-48) అనుమానాస్పద మృతిని మర్డర్ గా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల