Home » Mukesh Ambani
భారత కార్పొరేట్ దిగ్గజం,ఆసియాలో నెం.1 ధనవంతుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ..త్వరలో లండన్కు తన కుటుంబాన్ని షిఫ్ట్ చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రిలయన్స్
ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ ఈ ఏడాది దీపావళి నుంచి స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని శుక్రవారం ఈ ఫోన్ ను సంయుక్తంగా తయారుచేసిన
దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈవోలతో బుధవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్
అంబానీ 2021 ఫోర్బ్స్ జాబితాలో 100మంది ధనిక ఇండియన్లలో 14వ స్థానంలో ఉన్నారు.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. దేశంలోనే అతిపెద్ద రిటైలర్ స్టోర్ (7-eleven Stores)ను ఇండియాలో లాంచ్ చేయనున్నారు. RRVL ఫస్ట్ 7-ఎలెవన్ కన్వీనియన్స్ స్టోర్ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వాహనం కేసుని హ్యాండిల్ చేస్తున్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ అదృశ్యమయ్యాడు
అదానీ గ్రూప్ చైర్మన్ మరియు ఆసియాలో 2వ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ(59)కి కరోనా కాలం అద్భుతంగా కలిసి వచ్చింది. గత ఏడాది కాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా
Reliance Industries దూకుడు మీదుంది. దీని షేర్ ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది.
వినాయక చవితి రోజున JioPhone Next సొంతం చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిచూపారు. కానీ, నిరాశే ఎదురైంది. ఈ రోజు లాంచ్ కావాల్సిన ఫోన్ దీపావళికి వాయిదా పడింది.
డేటా సంచలనం రిలయన్స్ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. వినాయక చవితి (Ganesh Chaturthi) పురస్కరించుకుని సెప్టెంబర్ 10న భారత మార్కెట్లో Jio Phone Next ఫోన్ లాంచ్ కాబోతోంది