Home » Mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్గా గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు.
ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ..అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. ఆ కారు ధర చూసి ఆర్టీఓ అధికారులు సైతం నోరెళ్లబెట్టారంట.
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్లో మొదటి స్థానంలో నిలిచాడు
తాజా డీల్ తో.. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఈ సంస్థకు మెజారిటీ ఓనర్ గా అవతరించనుంది.
బ్లూమ్బర్గ్.. బిలియనీర్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద ఏడాది 2021లో 41.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ రెండు బిల్లులకు బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పూర్తి మద్దతును ప్రకటించారు.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కొనసాగుతున్న అమెజాన్ గ్రోసరీస్ హవాను దెబ్బకొట్టేందుకు ముఖేశ్ అంబానీ వాట్సప్ ఎంచుకున్నారు. వాట్సప్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ తో..
ముకేశ్ అంబానీ ఇంటిదగ్గర హై అలర్ట్
ముకేష్ అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ అందుకు కారణం. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిల్లా గురించి ఇద్దరు..
దేశం వదిలి వెళ్ళను.. అంబానీ క్లారిటీ.!