Home » Mukesh Ambani
Airtel 5G Services : భారత మార్కెట్లోకి 5G నెట్వర్క్ వచ్చేసింది. దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) 5G సర్వీసులను లాంచ్ చేసినట్టు ప్రకటించాయి. కానీ, వోడాఫోన్ ఐడియా (Vodaphone Idea) తమ 5G సర్వీసులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భద్రతను జెడ్ ప్లస్ (Z+) కేటగిరీకి అప్గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. అంబానీకి అంతకుముందు జెడ్ కేటగిరీ భద్రత ఉంది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంబానీ వెంట ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్నారు. సంపద విలువలో ఫ్రాన్స్కు చెందిన పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ అదానీ రెండో స్థాానా�
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ శాటిలైట్ యూనిట్కు శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం టెలికాం శాఖ నుంచి నిన్న లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్వోఐ) జారీ అయింది. దీని ద్వారా శాటిలైట్ ఆధారిత అంతర్జాతీయ మొబైల్ పర్సనల్ కమ్య�
నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ మార్కెట్లోకి దిగాలని డిసైడ్ అయిన రిలయన్స్.. కొత్తగా సాఫ్ట్ డ్రింక్ తయారుచేయకుండా.. కాంపా కోలాను ఎందుకు కొనుగోలు చేసింది? అంబానీ ఆలోచన వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? కాంపా కోలానే సెలక్ట్ చేసుకొని మరీ.. బేవరేజెస్ ఇండస్ట్�
చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ ఓ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ వార్తల్లోకి వచ్చింది. అదే.. కాంపా కోలా. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ని ఓ ఊపు ఊపేసిన ఈ డ్రింక్ ని మార్కెంట్ లోకి తేవటానికి రెడీ అయ్యారు ముఖేశ్ అంబానీ. మరి కాంపాకోలతో కోకాకోలా, పెప్సీ లాంటి బ్రాండ్ల�
Reliance Jio 5G Services : దేశమంతా 5G సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండియాలో 5G నెట్వర్క్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
రిలయన్స్ AGM మొదలయింది. వర్చువల్ రియాల్టీ ప్లాట్ఫాంతో పాటు ప్రత్యక్ష ప్రసారంలోనూ AGM నిర్వహిస్తున్న కంపెనీల్లో రిలయన్స్ ముందువరుసలో ఉంది. ముఖేశ్ అంబానీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి మెటావర్స్ టెక్నాలజీతో వర్చువల్ విధానంలో ప్రసంగించారు.