Home » Mukesh Ambani
ముఖేశ్ అంబానీ.. ఏం చేసినా సంచలనమే. అంబానీ కంపెనీ నుంచి కొత్త ప్రాజెక్ట్ వస్తుందంటే.. మార్కెట్లో సంచలనం సృష్టించాల్సిందే. అటువంటి అంబానీ..ఓటీటీని టార్గెట్ చేశారా? క్రికెట్ అంటే పూనకాలతో ఊగిపోయే ఇండియాలో.. ఐపీఎల్ మ్యాచ్లను ఫ్రీగా చూడండంట�
ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా కిందకు పడిపోతున్నారు గౌతమ్ అదానీ. నిన్న ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్న అదానీ.. ఇవాళ 15వ ప్లేస్ కి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటపట్టాయి. బిలియన్ డాలర్ల సంపద ఆవ�
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ శీతల పానీయాల రంగంలో దీర్ఘకాలంగా అగ్రగామిగా ఉన్న కోకాకోలా, పెప్సీకోలను ఢీకొట్టేందుకు బ్యాటిల్ ఆఫ్ కోలాస్కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి దేశంలో రూ. 68వేల కోట్ల శీతల పానీయాల మార్కెట్ వైపు రిలయన్స్ గ�
2023 సంవత్సరంలో అడుగుపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. సంపన్నులు ఈ ఏడాది లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో మొదటి నుంచి చివరి వరకు ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్య రీత�
ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు అయ్యింది. ఈ 20 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో ఈ స్మార్ట్ మెన్ తీసుకున్న కీలక నిర్ణయాలు భారత్ ను స్మార్ట్ ఇండియాగా మార్చేసాయి. అంబానీ 20 ఏళ్ల బిజినెస్ జర్నీలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాటుకొని వచ్చిన మైల్ స�
ఇండియన్ బిజినెస్ టైకూన్, భారత వ్యాపార సామ్రాజ్యపు బాహుబలి. తన ఆలోచనలతో.. ఆవిష్కరణలతో.. ఇండియా ముఖచిత్రాన్ని, ప్రజల జీవన స్థితిగతులనే మార్చేసిన వ్యక్తి.. ఒకే ఒక్కడు.. ముకేశ్ అంబానీ. ఈ భారత అపర కుబేరుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్గా 20 �
రాజస్థాన్లోని, నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్జీ టెంపుల్లో వీరి నిశ్చితార్థం జరిగింది. శైల-వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. ముకేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. అనంత్ కంటే ముందు ఈషా-ఆకాష్ అనే కవ�
గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది.