Home » Mukesh Ambani
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
గురువారం వైట్హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్లో పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచయ్ తదితరులు హాజరయ్యారు.....
ముఖేశ్ అంబానీ ముద్దుల మనుమరాలి పేరు ఏంటి. అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబానీ దంపతుల ముద్దుల మనుమరాలికి ఓ అందమైన పేరు పెట్టారు. మరి ఆ పేరేమంటే..
ముకేష్ అంబాకీ, రతన్ టాటా, ఎలన్ మస్క్.... వీళ్లంతా జిమ్లో వర్కౌట్లు చేసే ఫోటోలు ఎప్పుడైనా చూసారా? సాహిద్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ AI ద్వారా రూపొందించిన వారి చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని ప్రిమియం లొకాలిటీలోని నేపియన్ సీ రోడ్డులో ఉన్న 22 అంతస్తుల భవనాన్ని ముకేశ్ అంబానీ తన స్నేహితుడు మనోజ్ మోదీకి ఇచ్చాడు.
ఫోర్బ్స్ విడుదల చేసిన 2023 ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్సీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆసియాలో మొదటి స్థానంలో అంబానీ కొనసాగుతున్నారు.
Nita Ambani NMACC : ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో మార్చి 31న భారత ఫస్ట్ మల్టీ ఆర్ట్ సెంటర్ను రిలయన్స్ (Reliance) ప్రారంభించింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభానికి ముందు నీతా అంబానీ రామనవమి (Ram Navami) సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముకేష్ అంబానీ అత్యంత భారతీయ సంపన్నుడిగా మారారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా అంబానీనే. గతంలో ఈ జాబితాలో టాప్-2 ప్లేసులో ఉన్న అదానీ సంపద ఇటీవల భారీగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. అదానీ 28 బిలియన్ డాలర్లు కోల్పోయి, 53 బిలియన్ డాలర�
దేశంలో జియో 5G ఓ విప్లవం
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.