Home » Mukesh Ambani
Jio AI Cloud Infrastructure : జియో ప్లాట్ ఫారమ్స్ కొత్త NVIDIA సహకారంతో భారత్ AI అభివృద్ధి ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. భారతీయ పోటీతత్వానికి, సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రముఖ AI సామర్థ్యాలను దేశానికి తీసుకువస్తోంది.
Reliance AGM 2023 Updates : రిల్ 46వ AGM సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలను నియమించింది. నీతా అంబానీ రిల్ బోర్డు నుంచి వైదొలగారు.
Jio Smart Home Services : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో చైర్మన్ ఆకాష్ అంబానీ అనేక కీలక అంశాలపై ప్రసంగించారు. ప్రత్యేకించి జియో స్మార్ట్ హోమ్ సర్వీసులను ప్రవేశపెట్టడంపై ప్రకటించారు. జియోభారత్ డిజిటల్ స్వాతంత్ర్యానికి గేట�
Reliance AGM 2023 Updates : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైంది. చైర్మన్ ముఖేష్ అంబానీ పెట్టుబడిదారులు, మార్కెట్ పరిశీలకులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిపై అంబానీ విస్తృతంగా మాట్ల�
Reliance AGM 2023 Live Updates : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆగస్టు 28 మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైంది, కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ అనేక కీలక అంశాలకు సంబంధించి ప్రసంగించారు.
Reliance AGM Event : రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ AGM లైవ్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ AGM 2023 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. 5G రోల్ అవుట్ ప్రోగ్రెస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రిలయన్స్ రిటైల్ IPO ప్లాన్ల కోసం భవిష్యత్తు రోడ్మ్యాప్తో సహా అనేక ప్రకటన�
Reliance AGM 2023 Event : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ RIL AGM 2023 ఈవెంట్ తేదీలను ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారత మార్కెట్లో రిలయన్స్ జియో 5G భవిష్యత్తు, టారిఫ్ ప్లాన్లపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదిలో అతిప
Reliance Jio Employees : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 2022-23లో రిటైల్, టెలికాం విభాగాల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ విదేశాల్లో లగ్జరీ హౌస్ లు ఉన్న ముఖేశ్ అంబానీ ఓ లగ్జరీ హౌస్ ను అమ్మేశారు. ఈ అమ్మకంతో ఆ ఇంటి ధర, ఇంటి ప్రత్యేకత మరోసారి వైరల్ అవుతోంది. ఆ ఇంటి ప్రత్యేకతలే కాదు ఆ ఇంటి ధర విన్నా దటీజ్ అంబానీ అనిపిస్తోంది.
Jio Bharat Phone : ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో (JioBharat) ఫోన్ను రూ. 999కి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ మిలియన్ (JioBharat) ఫోన్ల కోసం బీటా ట్రయల్ జూలై 7న ప్రారంభం కానుంది.