Home » Mukesh Ambani
5జీ స్పెక్ట్రమ్ వేలంతో.. ప్రభుత్వంపై కాసుల వర్షం కురిసింది. వారం రోజులు జరిగిన వేలంలో లక్షన్నర కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయ్. వేలంలో రిలియన్స్ జియో టాప్ బిడ్డర్గా నిలిచింది. 4జీ డేటా విప్లవం తీసుకువచ్చి.. జీవితాలకు వేగం నేర్పించిన జియో.. ఇప్ప
నిజానికి రిలయన్స్ వార్షిక సమావేశంలోనే ఆస్తుల పంపకంపై ముఖేష్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నారు. తన ముగ్గురు పిల్లలకు బాధ్యతలు అప్పగించే విషయంలో అంబానీ ఎలాంటి గ్రౌండ్వర్క్ చేశారు.. అసలు ఆ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత ఏ�
భారత వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతోన్న ముకేశ్ అంబాని.. ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. జియో ఇన్ఫోకామ్కు ఆకాశ్ను చైర్మన్ చేయడంతో.. తన అడుగులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు. తన వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు పిల్లలకు పంచనున�
చాలా తెలివిగా అంబానీ వీలునామా
బిలియనీర్ ముఖేశ్ అంబానీ కూతుర్ని రిలయన్స్ రిటైల్ యూనిట్కు ఛైర్మన్ గా నియమించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో వారసులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ �
Mukesh Ambani : దేశీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
Forbes India Billionaires List 2022 : ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండియా జాబితా (Forbes India Billionaires List)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు.
వచ్చే 20 ఏళ్లలో భారత్ గ్రీన్ ఎనర్జీకి ఎగుమతి కేంద్రంగా మారనుందని ముకేశ్ అంబానీ అన్నారు. అప్పటిలోగా 500 బిలియన్ డాలర్ల విలువతో స్వచ్ఛ ఇంధన ఎగుమతులను సాధిస్తుందని ఆయన చెప్పారు.